ఉల్లి ధరలపై కేంద్రం దృష్టి

7jvw5qplఉల్లి ధరల ఘాటుతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలోనే కిలో ఉల్లిపాయలు రూ.80కు చేరిన దరిమిలా వీలైనంత త్వరగా పదివేల టన్నుల మేర ఉల్లిని దిగుమతి చేసుకోవాలంటూ ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీని ఆదేశించింది.