ఎండి మహబూబ్ అలీ కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత

ఎండి మహబూబ్ అలీ కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 29 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ఎండి మహబూబ్ ఆలీ కొన్ని రోజులు క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఎన్ వి ఆర్ న్యూస్ గ్రూప్స్ చైర్మన్ నిమ్మరెడ్డి వెంకట్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం అందజేశారు నిమ్మారెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో సోలిపురం వెంకట్ రెడ్డి మంగ శ్రీనివాస్ వార్డు మెంబర్ కొమ్ము రాజు జర్నలిస్టులు గుర్రం మల్లేష్ ఎస్కె అజిజ్ మేడి శ్రీనివాస్ రాచమల్ల నాగరాజు మేడి స్వామి మౌర్య తదితరులు పాల్గొన్నారు