ఎంపీపీ పై చర్యలు తీసుకోవాలి

 

 

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్: ఫిబ్రవరి 17.( జనం సాక్షి) ఇచ్చోడ ఎంపీపీ పై చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు డిమాండ్ చేశారు శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలోతాసిల్దార్ సంధ్యారాణి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రెహమాన్ కు ఫిర్యాదు చేశారు గుడిహత్నూ, క్లబ్ అధ్యక్షుడు బండారి రవీందర్ మాట్లాడుతూ పాత్రికేయులపె దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు ఇలాంటి సంఘటనలు పునరాగం కాకుండా చూడాలన్నారు పాత్రికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రంజాన్ ఉపాధ్యక్షుడు నాగుల సతీష్ సభ్యులు రాథోడ్ సిద్ధార్థ, ప్రశాంత్ సత్యనారాయణ, మహమూద్,మూస