ఎం ఎల్ ఎ  సండ్ర పరామర్శ

 

 

 

 

 

 

 

పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)పెనుబల్లి మండలం, ముత్తగూడేం గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు  ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయన నివాస గృహం లొ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, గ్రామనికి చెందిన శీలం ప్రసాద్ రెడ్డి గుండె ఆపరేషన్ చేయించుకో వడంతొ ఆయన  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు, వైద్య ఖర్చుల కు సంబంధించి  సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోమని సండ్ర సూచించారు. వారి ద్దరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వీరితోపాటు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, సొసైటీ అధ్యక్షులు చింతనిప్పు సత్యనారయణ, ఎఎంసి  చైర్మన్ చేక్కిలాల లక్ష్మణ రావు ,ఎంపీటీసీ యరమల శ్రీనివాస రెడ్డి, బొగ్గుల వెంకట రంగారెడ్డి తదితులున్నారు.