ఎన్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆస్తులపై ఐటీ దాడులు

చెన్నె: చెన్నైలోని ఎఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో 47 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.