ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆంటోనీ

ఢిల్లీ,(జనంసాక్షి): రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యతిరేకించారు.