ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి అనుమతి

న్యూఢిల్లీ : ధరల నియంత్రణకు బహిరంగ మార్కెట్‌లో 10.5 మిలియన్‌ టన్నుల ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల మంత్రుల సంఘం (సీసీఈఏ) అనుతించింది. నైవేలీ లిగ్నైట్‌లో 5శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సీసీఈఏ ఆమోద ముద్ర వేసింది.