ఎమ్మార్‌ కేసులో ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వులో

న్యూఢిల్లీ : ఎమ్మార్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంలో న్యాయప్రాధికార సంస్థముందు వాదనలు ముగిశాయి, అయితే ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంపై తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వులో ఉంచింది. ఈడీ, ఎమ్మార్‌ కౌంటర్లపై లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని న్యాయప్రాధికార సంస్థ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4న ఈడీ, జనవరి 4న ఈడీ, జనవరి 9లోపు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని సంస్థ తెలిపింది.