ఎల్బీనగర్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో క్రీ:శే కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు

మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన అమరుడు విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ క్రీ:శే కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పర్వతం శ్రీనివాస్ చారి గౌరవాధ్యక్షులు నాగోజు రామాచారి ప్రధాన కార్యదర్శి ఆందో జు  శ్రీనివాసచారి ప్రచార కార్యదర్శి దార్ల శ్రీనివాసచారి. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి , రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేందర్ చారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ చారి, మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాస చారి, నా రోజు జగ్జీవన్ చారి, విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ మునుగోడు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఇన్చార్జి అందోజు శంకరాచారి, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మీర్పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి, మనుమయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి విష్ణు, కుందారం గణేష్ చారి, ఎల్బీనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్ద గౌని లక్ష్మీ ప్రసన్న గౌడ్,  విశ్వబ్రాహ్మణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నా రోజు జగ్జీవన్ చారి, నెల్లో జు  సాల్వాచారి  మనుమయ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెలకుర్తి చంద్రశేఖర చారి, ఎల్బీనగర్ డివిజన్ మనుమయ సంఘం అధ్యక్షులు పడకంటి వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి వాసు చారి, జైపురి కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు విష్ణు చారి, విశ్వబ్రాహ్మణ రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి నియోజకవర్గస్థాయి డివిజన్ స్థాయి నాయకులు విశ్వబ్రాహ్మణ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.