ఎల్లుండి నుంచి 1 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ

ఢల్లీి, (జనంసాక్షి): ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా 18 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ ప్రారంభమవుతుంది. గ్యాస్‌ బుక్‌ చేసిన వెంటనే వినియోగదారుల ఖాతాలో రూ. 435 చేరనున్నాయి.