ఎస్సార్‌ గ్రూప్‌ అభ్యర్థనకు తోసిపుచ్చిన సుప్రీకోర్టు

ఢల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో ఎస్సార్‌ గ్రూప్‌, లూవ్‌ టెలికాం అభ్యర్థలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2 జీ కేసులో విచారణను నిలిపివేయాలని ఆ రెండు కంపెనీలు కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.