ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కేంద్ర పర్యాటన శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. పర్యాటన శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి రాహుల్‌తో చర్చించినట్లు సమాచారం.