ఏఐసీసీ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదు: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావన రాలేదు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు తెలిపారు. స్థానిక అంశాలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్‌ గాంధీ సూచించారని వీహెచ్‌ చెప్పారు.