ఏకాభిప్రాయం అవసరం లేదు: పొంగులేటి

న్యూఢల్లీి: తెలంగాణ రాష్ట్ర ఏరాటు కోసం ఏకాభిప్రాయం అవసరం లేదు అని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ తగులబెట్టడం బాధాకరమన్నారు. ఈ ఘటనను ఆయన ఖండిరచారు. కాంగ్రెస్‌ అధిష్టానం పరిష్కార దిశగా తీవ్రంగా ఆలోచిస్తుందని పొంగులేటి చెప్పారు.