ఏరియల్ సర్వేకు బయల్దేరిన ప్రధాని, సోనియా
ఢిల్లీ : ఉత్తరాఖండ్లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరారు.
ఢిల్లీ : ఉత్తరాఖండ్లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరారు.