ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రాఱ్‌ గణపతి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.