ఏసీబీ వలలో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.