ఐపీఎల్ బెట్టింగ్ కేసు…. సీబీసీఐడీ ముందు హాజరైన హోటల్ యజమాని
చెన్నై,(జనంసాక్షి): ఐపీఎల్ బెట్టింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. హోటల్ యజమాని విక్రమ్ అగర్వాల్ చెన్నై సీబీసీఐడీ ఎదుట ఈ ఉదయం హాజరయ్యారు. బెట్టింగ్కు సంబంధించి ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.