ఐపీఎల్ మ్యాచ్లు నిలిపివేయాలన్న పిటిషన్పై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : తదుపరి ఐపీఎల్ మ్యాచ్లు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పాట్ ఫిక్సింగ్ అరోపణల నేపథ్యంలో ఐపీఎల్లో ఇతర మ్యాచ్లు నిలిపివేయాలని సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.