ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో దారుణం
ఒడిశా,(జనంసాక్షి): రాష్ట్రంలోని భువనేశ్వర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు తన భార్యను చంపి 300 ముక్కలు చేశాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.