ఓఎంసీ. జగన్‌ కేసుల్లో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులైన గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌, జగన్‌, సునీల్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ న్యాయస్థానం జనవరి 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది.

తాజావార్తలు