ఓఎన్‌జీసీ మార్చి క్వార్టర్‌ ఫలితాలు విడుదల

ఢóల్లీి,(జనంసాక్షి): ఓన్‌జీసీ మార్చి ఫలితాలు విడుదల చేసింది. నికరలాభం 40 శాతం తగ్గి రూ. 3,387 కోట్లకు చురుకుంది. కంపెనీ టర్నోవర్‌ 8.4 శాతం పెరిగి రూ. 82,552 కోట్లకు చేరుకుంది. మరోవైపు టాటామోటర్స్‌ మార్చి క్వార్టర్‌ ఫలితాలు విడుదల చేసింది. నికరలాభం 36.7 క్షీణతతో రూ. 3945 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో రూ.56,001 కోట్లుగా వృధ్దితో నమోదైంది.