కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ కనిష్టస్థాయికి పడిపోయింది. డాలర్‌పై 48 పైసలు తగ్గి రూపాయి మారకం విలువ 57.54గా నమోదైంది.