కనిష్ట స్థాయికి రూపాయి విలువ
ముంబయి,(జనంసాక్షి): అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూ. 60.20కి రూపాయి మారకం విలువ చేరింది. స్టాక్మార్కెట్లపై రూపాయి పతనం ప్రభావం పడింది. దీంతో నష్టాల్లో స్టాక్మార్కెట్ కొనసాగుతున్నాయి 75 పాయింట్లకు పగా నష్టంతో సెన్సెక్స్ , 15పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది.