కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ ఈ రోజు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూ.60కి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 130 పైసలు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకపు విలువవ రూ. 59.94 గా ఉంది.