కపిల్‌ సిబల్‌కు న్యాయశాఖ, జోషీకి రైల్వే శాఖ

న్యూఢిల్లీ : రైల్వేశాఖ, న్యాయశాఖల మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయాశాఖల బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కపిల్‌సిబల్‌కు న్యాయశాఖ, సీపీ జోషికి రైల్వే శాఖలను కేటాయించారు.