కమ్యూనిటీ హాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే.

వినాయక నగర్ డివిజన్ చంద్రగిరి కాలనీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. కాలనీవాసులు సహకారంతో ఇంటింటికి డబ్బులు వసూలు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని,గతంలో మంజూరైన 10 లక్షల నిధులను విడుదల చేయించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.సానుకూలంగా కూలంగా స్పందించి నాయన అధికారులతో చర్చించి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్, భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈకార్యక్రమంలో అశోక్ కుమార్, నారాయణ,రామ్ రెడ్డి,శ్రీనివాస్,రమేష్, నరసింహారెడ్డి,నిరంజన్,అరుంధతి, సంతోష రామ్ దాస్,ఫరీద్,ప్రభాకర్ రెడ్డి, సూరి,ఆగమయ్య,మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.