కర్ణాటక మద్యం స్వాధీనం

ఆధోని: కర్నూలు జిల్లా ఆధోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కౌతాలం మండలం చిరుతపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 107 మద్యం బాటిళ్లను  స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.