కాంగ్రెస్‌ కోర్‌ కమిటి సమావేశం ప్రారంభం

న్యూఢల్లీి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటి సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభిమైంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ శాఖ మంత్రి ఆంటోని, కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే హాజరయ్యారు. కోర్‌ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆజాద్‌ హాజరయ్యారు.