కాంగ్రెస్‌ నేతల మృతి పట్ల 3 రోజుల సంతాప దినాలు

చత్తీస్‌గఢ్‌ : మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్‌ నేతల మృతి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది.