కాంగ్రెస్ నాయకుడి మృతి

డోర్నకల్ ఆగస్టు 26 జనం సాక్షి
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యువజన నాయకులు గంట యాకేష్ యాదవ్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.ఆయన గత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు ఆస్పత్రిలో చికిత్స పొంది తన ఇంటి వద్ద కోరుకుంటున్న సమయంలో తిరిగి అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాంధీ,ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం అందించారు.ఆరోగ్యం విషమించి శుక్రవారం మృతి చెందారు.ఆయన మృతితో పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానికులు అశ్రువనివాళులు అర్పిస్తున్నారు.మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.