కార్ణటకపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

చెన్నై : కావేరీ జలాల వివాదంలో కర్ణాటక రాష్ట్రంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయడానికి తమిళనాడు నిర్ణయించింది. రేపు పిటిషన్‌ రాఖలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.