కావూరితో ముగిసిన బొత్స భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ భేటీ ముగిసింది. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రుల అభిపాయ్రాల సేకరణలో భాగంగా బొత్స కావూరితో భేటీ అయ్యారు.