కీలక వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని.. ఆర్థిక ఆవరోధాలను తొలగించేందుకు దృష్టి పెడతామని ఆర్‌బీఐ తెలిపింది.