కుప్పా నగర్ లో ఎల్లమ్మ ఆలయ అభవృద్ధికి ఆర్థిక సహాయం

ఝరాసంగం పిబ్రవరి 20 (జనం సాక్షి )ఝరాసంగం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో ఉనా శ్రీ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ, 5000 విరాళం అందజేశారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన నర్సింలు రూపాయలు ఐదువేల నగదు ను కుప్ప నగర్ ఆలయ ధర్మకర్త జి యాదయ్యకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ ఆంజనేయులు గౌడ్ యాదగిరి శంముని శంభుని జగ్గు ఢిల్లీ రాములు తదితరులు పాల్గొన్నారు