కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంలో ఏఈఆర్‌బీ సమీక్ష

తమిళనాడు: సుప్రీంకర్టు ఆదేశాల మేరకు కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రం మొదటి యూనిట్‌ను అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ)కు చెందిన నిపుణులు భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తున్నారు. ఏఈఆర్‌బీ, న్యూక్షియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమెటెడ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎటామిక్‌ ఎనర్జీల నుంచి భద్రత ప్రమాణాల విషయంలో క్షియరెన్స్‌ లభించేకే తదుపరి చర్యలు ఉండాలని న్యాయస్థానం అదేశించింది. ఈ మొదటి యూనిట్‌ జులైలో పని ప్రారంభించాల్సి ఉంది.