కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: 2 జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఢిల్లీ హైకార్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.