కేంద్ర ప్రభుత్వానికి ఢీల్లీహైకోర్టు నోటీసులు

ఢీల్లీ, జనంసాక్షి: ప్రభుత్వానికి ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢీల్లీ హైకోర్టు కేందానికి ఈ నోటీసులు జారీ చేసింది.