కేంద్ర మంత్రివర్గంలో 8 మంది కొత్తవారికి చోటు?

ఢిల్లీ : మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ వార్తల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ మళ్లీ వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 8మంది కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదివారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు జనార్దన్‌ ద్వివేది, అహ్మద్‌పటేల్‌లు సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు జనార్దన్‌ ద్వివేది మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.