కేటీపీఎన్ తొమ్మిదో యూనిట్లో నిలిచిన విద్యుదుత్పత్తి
ఖమ్మం, (జనంసాక్షి): కేటీపీఎన్లోని తొమ్మిదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్తత్తు చర్యలు చేపట్టారు.
ఖమ్మం, (జనంసాక్షి): కేటీపీఎన్లోని తొమ్మిదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్తత్తు చర్యలు చేపట్టారు.