కేసిఆర్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు

రఘునాథ పాలెం ఫిబ్రవరి 17 ( జనం సాక్షి)
.తెలంగాణ రాష్ట్రం పోరాటాల యోధుడు ,రాష్ట్ర జాతి పిత, రాష్ట్ర రథసారథి, బిఆర్ స్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఈర్లపూడి గ్రామ బిఆర్ స్ పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ ధరావత్ మదన్ ఆధ్వర్యంలో మండలం ఈర్లపూడి జెడ్ పి ఎస్ ఎస్ హైస్కూలు నందు పిల్లల కు అన్నదానం కార్యాక్రమం జరిగింది ముఖ్య అతిథిగా మండలం అధ్యక్షులు గౌ శ్రీ అజ్మీర వీరు నాయక్ మాజీ ఖమ్మం ఆత్మ చైర్మన్,జిల్లా నాయకులు గౌ శ్రీ లక్ష్మణ్ గౌడ్ యంపిటిసి ధరావత్ జానా విద్య కమిటీ చైర్మన్.రతన్ మాజీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాణోత్ రవి సొసైటీ డైరెక్టర్ దీప్లా వార్డు మెంబర్లు భీమా,కుప్పాల శ్రీను ,గ్రామ నాయకులు మెగిలిశేట్టి వేంకటేశ్వర్లు జన్మదినం జరుపుకున్న సోదరి కుమారి నేహా కు శాలువ తో సన్మానం చేసిన్నారు యన్ లక్ పతి నాయక్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు