కొత్తగట్టు లోశక్తి కేంద్ర కార్నర్ మీటింగ్

శంకరపట్నం, జనం సాక్షి ఫిబ్రవరి 16
మండల పరిధి లోకొత్తగట్టు గ్రామంలో *శక్తి కేంద్ర ఇంచార్జీ గౌరవేణి శ్రీనివాస్ అధ్యక్షతనగురువారం కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి హాజరై మాట్లాడుతూ…. ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల సంక్షేమాని కృషి చేస్తున్నారని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం జరిగింది . తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అంతముందే వరకు బిజెపి పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి దాసరపు నరేందర్. మండల ఉపాధ్యక్షులు సుధగోని శ్రీనివాస్ గౌడ్. కొత్తగట్టు గ్రామ వార్డు మెంబర్ చొక్కా రెడ్డి బూత్ అధ్యక్షులు అధ్యక్షులు ఆదిరెడ్డి. సంపత్. శక్తి కేంద్ర సహా ఇంచార్జ్ ఇంద్రసేనారెడ్డి.శక్తి కేంద్ర ఇన్చార్జిలు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు. నాయకులు తదితరులు పాల్గొన్నారు