కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణీ కొనసాగుతోందని దీనికి తోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తరకోస్తాలో పలుచోట్ల, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వనలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.