కొనసాగుతున్న కాల్పులు.

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత భద్రతా దళాలు ఈ కాల్పులను తిప్పి కొడుతున్నాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు.