కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల ఆందోళన

జనగామ,మే28( జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రంలో గ్రావిూణ తపాలా శాఖ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రావిూణ తపాలా ఉద్యోగుల ను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, వెంటనే ప్రభుత్వం జీ డీఎస్‌ కమిటీ అనుకూల సిఫార్సు లను అమలు చేయాలని, ప్రజలకు నిస్వార్థంగా సేవలను అంద జేస్తున్న  గ్రావిూణ తపాలా ఉద్యోగుల కు ఆరోగ్య భీమా , పెన్షన్‌ కల్పించాలని కోరారు.