క్రికెటర్లకు బీసీసీఐ రూ.కోటి నజరానా
ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా ప్రకటించింది.
ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా ప్రకటించింది.