క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు నన్ను బాధిస్తాయి

సచిన్‌
న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై సచిన్‌ స్పందించారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు. క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు తనను బాధిస్తాయని పేర్కొన్నారు.