ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

రఘునాథ పాలెం అక్టోబర్ 01(జనం సాక్షి)
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు నేడు ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడమైనది.

తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు అధ్యక్షన ఉద్యమకారులు, నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నాయకులు డోకుపర్తి సుబ్బారావు నరేందర్ , శ్రీను గ్లోరీ ఆసిఫ్‌ చెరుకుమల్ల రవి మద్దెల విజయ్ , వరేపాకుల రవి సాయి మోహన్ గఫర్ ఉపేందర్ రంగారావు లక్ష్మణ్ ఉమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.