గాలి బెయిల్‌ కేసులో స్థిరాస్తివ్యాపారి అరెస్టు

హైదరాబాద్‌ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారి రావిసూర్యప్రకాశ్‌బాబును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గాలి బెయిల్‌ కేసులో ప్రకాశ్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.