గుప్తాకు సమన్లు జారీ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ,(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో సీహెచ్‌ గుప్పాకు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాని సలహాదారు నాయర్‌ను కూడా సీబీఐ త్వరలో ప్రశ్నించింది. ఈ నెల 20న గుప్తాను సీబీఐ విచారించనుంది.